లవకుశ వచ్చేస్తున్నాడు
- September 03, 2017
ఎన్టీఆర్- రాశిఖన్నా-నివేదాథామస్ కాంబినేషన్లో రానున్న ఫిల్మ్ 'జై లవకుశ'. రిలీజ్కి సమయం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ మొదలుపెట్టేసింది యూనిట్. ఇందులోభాగంగా రెండు పోస్టర్లను విడుదల చేసింది. ఒక పోస్టర్లో ముగ్గురు ఎన్టీఆర్లు కనిపించారు. మరొకదానిలో ఇద్దరు బ్యూటీలతో ఎన్టీఆర్ హ్యాపీగా వున్నాయి. దీనిపై అభిమానులు రకరకాలుగా అంచనాలు వేయడం మొదలుపెట్టారు. నార్మల్గా షెడ్యూల్ ప్రకారమైతే సెప్టెంబర్ మూడున ఆడియో ఫంక్షన్ జరగాల్సి వుండగా గణేష్ నిమజ్జనం, వర్షాలు వాయిదా పడింది. దీంతో ఆడియో సాంగ్స్ నేరుగా ఆదివారం మార్కెట్లోకి రానున్నాయి. ప్రీరిలీజ్ ఫంక్షన్ ఈనెల 10న జరగనుంది. ఇక రిలీజైన పోస్టర్లు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

తాజా వార్తలు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం







