మిస్ అమెరికా-2018 కారా ముంద్
- September 11, 2017
వాషింగ్టన్: మిస్ అమెరికా-2018 పోటీలు ఆదివారం రాత్రి జరిగాయి. సుమారు 50 మంది పాల్గొన్న ఈ పోటీలో మిస్ నార్త్ డకోటా భామ కారా ముంద్ మిస్ అమెరికా-2018 కిరీటాన్ని దక్కించుకుంది. 23 కారా బ్రౌన్ విశ్వవిద్యాలయంలో వ్యాపార రంగానికి సంబంధించిన చదువును అభ్యసిస్తోంది. నార్త్ డకోటా నుంచి తొలిసారి మిస్ అమెరికా కిరీటాన్ని దక్కించుకున్న యువతిగా కారా ముంద్ చరిత్ర సృష్టించింది.
పోటీల్లో భాగంగా న్యాయనిర్ణేతలు 'పారిస్ వాతావరణ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం సరైన నిర్ణయమా? కాదా?' అని అడిగిన ప్రశ్నకు కారా ఏమాత్రం తడబడకుండా 'ట్రంప్ నిర్ణయం సరైంది కాదు' అని సమాధానమిచ్చింది. ఈ పోటీల్లో మిస్సోరి భామ జెన్నిఫర్ డేవిస్ తొలి రన్నరప్గా నిలవగా, న్యూజెర్సీ భామ కైట్లియన్ ష్కోఫియల్ రెండో రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!
- కువైట్ లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా ఫెస్టివల్..!!
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..









