పులుపు ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందో తెలుసా
- September 11, 2017
శరీరంపై మంచి ప్రభావం చూపేవాటిలో పులుపు కూడా ఒకటి. కాబట్టి పులుపును కూడా మన శరీరంలో అంతర్భాగం చేసుకోవాలి. ఈ పులుపు లభించే పదార్థాలు... చింత పండు, ఉసిరి, నిమ్మ, ముగ్గని నారింజ, మామిడి వంటి పళ్ళు, వెనిగర్ వంటివి.
పులుపుతో శరీరంపై ప్రభావం...
* నోటిలో లాలాజలం ఎక్కువుగా ఊరేట్లు చేస్తుంది.
* జీర్ణ క్రియకు సహాయపడుతుంది.
* మల విసర్జన బాగా జరగుతుంది.
* నిల్వ ఉన్న జిగురు పదార్థాలను బైటికి పంపుతుంది.
* పదార్థాలకు మంచి రుచినిస్తుంది.
* జఠరాగ్నిని పెంచుతుంది. బలంగా ఉంటారు.
అధికంగా తీసుకుంటే ఏం జరుగుతుంది?
* కఫ, వాత, పిత్త దోషాలు కలుగుతాయి.
* దృష్టి మందగిస్తుంది.
* శరీరం అనారోగ్యం పాలవుతుంది.
* ఆహారాన్ని అధికంగా జీర్ణ పరుస్తుంది.
* కాళ్ళు, చేతులు నీరు పడతాయి.
* దాహం ఎక్కువ అవుతుంది.
* ఎనీమియా, చర్మ వ్యాధులు, తలతిరగడం, దురదలు కలుగుతాయి.
తాజా వార్తలు
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!
- కువైట్ లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా ఫెస్టివల్..!!
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..









