పులుపు ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందో తెలుసా
- September 11, 2017
శరీరంపై మంచి ప్రభావం చూపేవాటిలో పులుపు కూడా ఒకటి. కాబట్టి పులుపును కూడా మన శరీరంలో అంతర్భాగం చేసుకోవాలి. ఈ పులుపు లభించే పదార్థాలు... చింత పండు, ఉసిరి, నిమ్మ, ముగ్గని నారింజ, మామిడి వంటి పళ్ళు, వెనిగర్ వంటివి.
పులుపుతో శరీరంపై ప్రభావం...
* నోటిలో లాలాజలం ఎక్కువుగా ఊరేట్లు చేస్తుంది.
* జీర్ణ క్రియకు సహాయపడుతుంది.
* మల విసర్జన బాగా జరగుతుంది.
* నిల్వ ఉన్న జిగురు పదార్థాలను బైటికి పంపుతుంది.
* పదార్థాలకు మంచి రుచినిస్తుంది.
* జఠరాగ్నిని పెంచుతుంది. బలంగా ఉంటారు.
అధికంగా తీసుకుంటే ఏం జరుగుతుంది?
* కఫ, వాత, పిత్త దోషాలు కలుగుతాయి.
* దృష్టి మందగిస్తుంది.
* శరీరం అనారోగ్యం పాలవుతుంది.
* ఆహారాన్ని అధికంగా జీర్ణ పరుస్తుంది.
* కాళ్ళు, చేతులు నీరు పడతాయి.
* దాహం ఎక్కువ అవుతుంది.
* ఎనీమియా, చర్మ వ్యాధులు, తలతిరగడం, దురదలు కలుగుతాయి.
తాజా వార్తలు
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్









