మిల్లెట్ ఫుడ్డింగ్
- September 15, 2017కావలసిన పదార్థాలు: సజ్జలు - 1 కప్పు చిక్కటి పాలు - 1 లీటరు, పంచదార - 100 గ్రాములు, బాదం, కిస్మిస్ - 2 టేబుల్ స్పూన్ల చొప్పున, కొన్ని కుంకుమపువ్వు కాడలు.
తయారుచేసే విధానం: సజ్జల్ని శుభ్రంగా కడిగి గంటపాటు నానబెట్టి, ఆరబెట్టాలి. పొడిగా ఆరిన సజ్జల్ని మిక్సీలో నూకగా గ్రైండ్ చేసుకొని, చెరిగి, పొట్టుని వేరుచేయాలి. దళసరి పాత్రలో పాలు వేడిచేసి పొట్టుతీసిన సజ్జల్ని వేసి సన్నటి మంటపై మెత్తగా ఉడికించాలి. దించేముందు పంచదార వేసి కరిగించాలి. బాదం, కిస్మిస్, కుంకుమపువ్వుతో అలంకరించి వేడిగా తిన్నా లేదా చల్లగా తిన్నా కూడా బాగుంటుంది.
తాజా వార్తలు
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు