ఉక్రెయిన్లో ఇద్దరు తెలుగు వైద్య విద్యార్థులు మృతి...
- September 19, 2017ఉక్రెయిన్లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. బీచ్లో వాలీబాల్ ఆడుతూ ప్రమాదవశాత్తు సముద్రంలో పడి ప్రాణాలు కోల్పోయారు. మృతులను హయత్నగర్ కుంట్లూరుకు చెందిన శివకాంత్రెడ్డి, కడప జిల్లాకు చెందిన అశోక్గా అక్కడి పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ వైద్య విద్యకోసం ఉక్రెయిన్కు వెళ్లారు. శివకాంత్, అశోక్ ఎంబీబీఎస్ ఫైనలియర్ చదువుతున్నట్లు సమాచారం. మృతుల నివాసాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.
తాజా వార్తలు
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం