పద్మభూషణ్కు ధోనీ పేరు సిఫార్సు చేసిన బీసీసీఐ
- September 20, 2017
దేశంలో మూడో అత్యున్న పౌర పురస్కారమైన పద్మభూషణ్కు... భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరును సిఫార్సు చేసింది బీసీసీఐ. క్రికెట్కు ఆయన అందించిన సేవలకు గాను ఈ పురస్కారాన్ని అందించాలంటూ.. బోర్డు ఏకగ్రీవంగా ఈ పేరును ప్రభుత్వానికి పంపించింది. మిస్టర్ కూల్ కెప్టెన్ పేరు తెచ్చుకున్న ధోనీ.. 2007లో టీ20, 2011లో వన్డే ప్రపంచ కప్ను భారత్కు అందించాడు. అంతర్జాతీయ క్రికెట్లో వంద స్టంపింగ్స్ సాధించిన ఏకైక కీపర్గా రికార్డును కూడా సాధించాడు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







