పద్మభూషణ్కు ధోనీ పేరు సిఫార్సు చేసిన బీసీసీఐ
- September 20, 2017
దేశంలో మూడో అత్యున్న పౌర పురస్కారమైన పద్మభూషణ్కు... భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరును సిఫార్సు చేసింది బీసీసీఐ. క్రికెట్కు ఆయన అందించిన సేవలకు గాను ఈ పురస్కారాన్ని అందించాలంటూ.. బోర్డు ఏకగ్రీవంగా ఈ పేరును ప్రభుత్వానికి పంపించింది. మిస్టర్ కూల్ కెప్టెన్ పేరు తెచ్చుకున్న ధోనీ.. 2007లో టీ20, 2011లో వన్డే ప్రపంచ కప్ను భారత్కు అందించాడు. అంతర్జాతీయ క్రికెట్లో వంద స్టంపింగ్స్ సాధించిన ఏకైక కీపర్గా రికార్డును కూడా సాధించాడు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







