పద్మభూషణ్కు ధోనీ పేరు సిఫార్సు చేసిన బీసీసీఐ
- September 20, 2017
దేశంలో మూడో అత్యున్న పౌర పురస్కారమైన పద్మభూషణ్కు... భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరును సిఫార్సు చేసింది బీసీసీఐ. క్రికెట్కు ఆయన అందించిన సేవలకు గాను ఈ పురస్కారాన్ని అందించాలంటూ.. బోర్డు ఏకగ్రీవంగా ఈ పేరును ప్రభుత్వానికి పంపించింది. మిస్టర్ కూల్ కెప్టెన్ పేరు తెచ్చుకున్న ధోనీ.. 2007లో టీ20, 2011లో వన్డే ప్రపంచ కప్ను భారత్కు అందించాడు. అంతర్జాతీయ క్రికెట్లో వంద స్టంపింగ్స్ సాధించిన ఏకైక కీపర్గా రికార్డును కూడా సాధించాడు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









