పద్మభూషణ్కు ధోనీ పేరు సిఫార్సు చేసిన బీసీసీఐ
- September 20, 2017
దేశంలో మూడో అత్యున్న పౌర పురస్కారమైన పద్మభూషణ్కు... భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరును సిఫార్సు చేసింది బీసీసీఐ. క్రికెట్కు ఆయన అందించిన సేవలకు గాను ఈ పురస్కారాన్ని అందించాలంటూ.. బోర్డు ఏకగ్రీవంగా ఈ పేరును ప్రభుత్వానికి పంపించింది. మిస్టర్ కూల్ కెప్టెన్ పేరు తెచ్చుకున్న ధోనీ.. 2007లో టీ20, 2011లో వన్డే ప్రపంచ కప్ను భారత్కు అందించాడు. అంతర్జాతీయ క్రికెట్లో వంద స్టంపింగ్స్ సాధించిన ఏకైక కీపర్గా రికార్డును కూడా సాధించాడు.
తాజా వార్తలు
- అల్ జబల్ అల్ అఖ్దర్లో కొత్త 8-KM రోడ్ ప్రారంభం..!!
- షేర్డ్ హౌజింగ్.. భద్రతా నిబంధనలపై సౌదీ హెచ్చరిక..!!
- యూఏఈలో ఆగస్టు 3 వరకు వర్షాలు..!!
- ఒమాన్లోని భారత రాయబార కార్యాలయం నుంచి ఫోటోగ్రఫీ పోటీ.. ఆగస్టు 8 వరకు దరఖాస్తులకు అవకాశం
- సౌదీలో స్ట్రోక్తో చిక్కుకున్న హైదరాబాద్ ప్రవాసికి ఊరట.. కుటుంబంతో మళ్లీ కలిపిన యూసుఫ్ అలీ
- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులు
- పోస్టల్ సేవలపై జీఎస్టీ తొలగించాలి..కేంద్రాన్ని కోరిన ఎంపీ బాలశౌరి
- యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్సభలో ఆమోదం..లీక్ పాల్పడితే పదేళ్ల జైలు..రూ.10 కోట్ల జరిమానా!
- ఆగస్టు 1 నుంచి మారనున్న స్పీడ్ పోస్ట్ ఛార్జీలు..పూర్తి వివరాలు ఇవే!
- తైవాన్ పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం







