ఖరాఫి నేషనల్ కార్మికుల వివరాలను పంపమని కోరిన భారతీయ దౌత్యకార్యాలయం
- September 23, 2017
కువైట్ : గతవారం కువైట్ ను సందర్శించిన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ఎం.జె. అక్బర్ కువైట్ సోషల్ వ్యవహారాల మంత్రి మరియు లేబర్ హింద్ అల్ సబీ మధ్య జరిగిన సమావేశ ఫలితాలు ఇప్పుడే ఫలప్రధమవుతున్నాయి. నేడు ఈ మేరకు సెప్టెంబరు 23 తేదీన భారత రాయబార కార్యాలయం తాజాగా భారత రాయబార కార్యాలయానికి ఖరాఫి నేషనల్ కార్మికులు తమ వివరాలను వెల్లడించాలని కోరింది. కంపెనీలో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అందరు ఉద్యోగుల జాబితాను అందించడానికి. శనివారం లేదా సోమవారం నాడు కువైట్ అధికారులకు భారత రాయబార కార్యాలయం తుది జాబితాను అప్పగిస్తుంది. శనివారం నాటి తాజా వివరాలను వెల్లడించినవివరాలను అందజేయడానికి ఖారాఫియా నేషనల్ కంపెనీలో ఇబ్బందులు పడుతున్న కార్మికులందరిని ఎంబసీ అధికారి కోరారు. ఇప్పటికే వివరాలను పంపించినవారు మళ్లీ పంపానవసరం లేదని తెలిపింది.ఈ అధికారిక సమాచారం. ఎవరూ ఈ జాబితా నుండి తొలగిపొరనే విషయాన్ని ఖారాఫీ నేషనల్లోని అన్ని బాధిత శ్రామికులకు ఈ సందేశం పంపాలని ఎంబసీ అధికారి కూడా కోరారు."కొంతమంది కార్మికులు గౌరవనీయమైన మంత్రి శ్రీ ఎం .జె. అక్బర్ కు స్వయంగా ఎంబసీ వద్ద జాబితాను అందచేశారు కానీ ఈ జాబితాలో కేవలం పేరు మరియు కంపెనీ గుర్తింపు కార్డు మాత్రమే ఉంది. మిగిలిన సమాచారమును కార్మికులు తమ మిగిలిన వివరాలను తెలియచేస్తూ [email protected], "మిస్టర్ సిబి ఇండియన్స్ కు కువైట్.కామ్లో చెప్పారు, పేరు, పాస్పోర్ట్ నంబర్, సివిల్ ఐ .డి , క్యాంప్, ప్రాజెక్ట్ కోడ్, జాబ్ ప్రొఫైల్, రెసిడెన్సీ యాక్టివిటీ స్టేటస్, వాంట్ రిటర్న్ లేదా వాంట్ రిలీజ్ మరియు రిమార్క్స్. అన్ని వివరాలు శనివారం ఇమెయిల్ ద్వారా రాయబార కార్యాలయానికి పంపించాల్సిన అవసరం ఉంది.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







