అన్నం ఉడికేటప్పుడు ఈ ఒక్కటి కలిపితే షుగర్ జన్మలో రాదు..
- October 05, 2017అన్నం వండేటప్పుడు ఈ ఒక్కటి కలిపితే చాలు క్రొవ్వు, షుగర్ మన దరిదాపుల్లోకి కూడా రావు. ఒళ్ళొంచి పనిచేసేవారు ఎంత తిన్నా వారి ఆరోగ్యానికి ఢోకా ఉండదు. సమస్యల్లా శ్రమ లేకుండా కూర్చుని పనిచేసేవారికే. అలా చేయడం వల్ల శరీరంలో ఎక్కువ శాతం క్యాలరీలు చేరుతాయి. దీనివల్ల బరువు పెరగడం, షుగర్, బిపి లాంటి రోగాలు రావడం లాంటివి జరుగుతుంది.
చాలామంది తెల్లగా, మల్లె పువ్వులా ఉండే అన్నాన్ని తినడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. పోషకాలు, ఫైబర్ ఏమాత్రం లేని ఈ అన్నంతో మనకు ఎన్ని అనారోగ్యాలు వస్తాయో చెప్పలేము. కానీ ఇప్పుడు ఈ సమస్యలను పరిష్కరించే మార్గం దొరికింది.
ముందుగా బియ్యాన్ని మంచి నీటితో కడగాలి. ఆ తరువాత వంటల్లో వాడే కొబ్బరి నూనెను మూడు శాతం వేయాలి. ఇది ప్రత్యేకంగా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. అయితే దాన్ని మూడు శాతం బియ్యంలో కలపాలి. ఒక కిలో బియ్యానికి ముఫ్పై గ్రాముల నూనెను కలిపి యధావిధిగా అన్నం వండాలి. ఆ తరువాత ఆ అన్నాన్ని పది గంటల పాటు ఫ్రిజ్లో ఉంచాలి. ఆ తరువాత గోరువెచ్చగా వేడి చేసి వెంటనే తినేయ్యాలి. ఇలా చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.
రెసిడ్టెంట్ స్టాక్స్ పిండి పదార్థాలుగా మారుతాయి. పిండి పదార్థంగా మారిన అన్నం తింటే సగం క్యాలరీలు తగ్గుతాయి. క్రొవ్వు ఉండదు. ఈ అన్నం సాధారణ అన్నంలా కాకుండా చాలా ఆలస్యంగా జీర్ణమవుతుంది. దీనివల్ల ఒంట్లోని అనవసర క్రొవ్వు కరిగిపోతుంది. షుగర్ వ్యాధి ఉన్న వారికి ఈ అన్నం ఎంతగానో ఉపయోగపడుతుంది. షుగర్ను కంట్రోల్లో పెడుతుంది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్