ఫిర్ని
- October 06, 2017కావలసిన పదార్థాలు
బాస్మతి బియ్యం- 2 టేబుల్ స్పూన్లు, పాలు- 3 కప్పులు, చక్కెర- 5 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి- అర టీ స్పూను, బాదం పొడి- ఒక టేబుల్ స్పూను, జీడిపప్పు, బాదం- అలంకరణకు.
తయారీ విధానం
బాస్మతి బియ్యాన్ని గంటసేపు నానబెట్టి, ఒక కప్పు పాలు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. మిగిలిన పాలను గిన్నెలో పోసి వేడి చేసి, మరుగుతున్నప్పుడు బాస్మతి మిశ్రమం వేసి ఉడికించాలి. చక్కెర, యాలకుల పొడి కూడా వేసి, గరిటెతో కలుపుతూ గట్టిపడేదాకా ఉడికించాలి. పైన బాదం, జీడిపప్పులతో అలంకరించాలి.
తాజా వార్తలు
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ