పనీర్ బూరెలు..
- April 29, 2015
కావలసిన పదార్ధాలు:
- కొబ్బరి తురుము - 1 కప్పు
- పనీర్ - 1/2 కప్పు
- పంచదార - 1 కప్పు
- మైదా - 1 కప్పు
- వరి పిండి - 2 కప్పులు
- ఉప్పు - చిటికెడు
- నూనె - వేయించటానికి సరిపడా
చేయు విధానం:
- ముందుగా ఒక బాండీలో కొబ్బరి తురుము, పనీర్, పంచదార వేసి కొబ్బరి కాస్త బంగారు రంగు వచ్చేదాకా వేయించి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఒక చిన్న బౌల్ లో మైదా, వరి పిండి, ఉప్పు వేసి కలిపండి. ఇప్పుడు పూత పిండికి సరిపడే విధంగా నీళ్ళు పోసి మిశ్రమం చేసి పెట్టుకోండి.
- ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరి మరియు పనీర్ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లా చేసి ఈ పూత పిండిలో ముంచి నూనె లో బంగారు రంగు వచ్చేదాకా వేయించుకోవాలి.
- అంతే ఎంతో రుచికరమైన మరియు పౌష్టికమైన పనీర్ బూరెలు రెడీ...
--- అమృత, దుబాయ్.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







