పనీర్ బూరెలు..
- April 29, 2015
కావలసిన పదార్ధాలు:
- కొబ్బరి తురుము - 1 కప్పు
- పనీర్ - 1/2 కప్పు
- పంచదార - 1 కప్పు
- మైదా - 1 కప్పు
- వరి పిండి - 2 కప్పులు
- ఉప్పు - చిటికెడు
- నూనె - వేయించటానికి సరిపడా
చేయు విధానం:
- ముందుగా ఒక బాండీలో కొబ్బరి తురుము, పనీర్, పంచదార వేసి కొబ్బరి కాస్త బంగారు రంగు వచ్చేదాకా వేయించి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఒక చిన్న బౌల్ లో మైదా, వరి పిండి, ఉప్పు వేసి కలిపండి. ఇప్పుడు పూత పిండికి సరిపడే విధంగా నీళ్ళు పోసి మిశ్రమం చేసి పెట్టుకోండి.
- ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరి మరియు పనీర్ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లా చేసి ఈ పూత పిండిలో ముంచి నూనె లో బంగారు రంగు వచ్చేదాకా వేయించుకోవాలి.
- అంతే ఎంతో రుచికరమైన మరియు పౌష్టికమైన పనీర్ బూరెలు రెడీ...
--- అమృత, దుబాయ్.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









