పనీర్ బూరెలు..
- April 29, 2015
కావలసిన పదార్ధాలు:
- కొబ్బరి తురుము - 1 కప్పు
- పనీర్ - 1/2 కప్పు
- పంచదార - 1 కప్పు
- మైదా - 1 కప్పు
- వరి పిండి - 2 కప్పులు
- ఉప్పు - చిటికెడు
- నూనె - వేయించటానికి సరిపడా
చేయు విధానం:
- ముందుగా ఒక బాండీలో కొబ్బరి తురుము, పనీర్, పంచదార వేసి కొబ్బరి కాస్త బంగారు రంగు వచ్చేదాకా వేయించి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఒక చిన్న బౌల్ లో మైదా, వరి పిండి, ఉప్పు వేసి కలిపండి. ఇప్పుడు పూత పిండికి సరిపడే విధంగా నీళ్ళు పోసి మిశ్రమం చేసి పెట్టుకోండి.
- ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరి మరియు పనీర్ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లా చేసి ఈ పూత పిండిలో ముంచి నూనె లో బంగారు రంగు వచ్చేదాకా వేయించుకోవాలి.
- అంతే ఎంతో రుచికరమైన మరియు పౌష్టికమైన పనీర్ బూరెలు రెడీ...
--- అమృత, దుబాయ్.
తాజా వార్తలు
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం







