మంత్రులను పధక రచన చేయమని ఉత్తర్వులిచ్చిన కతార్ ఎమిర్

- November 04, 2015 , by Maagulf
మంత్రులను పధక రచన చేయమని ఉత్తర్వులిచ్చిన కతార్ ఎమిర్

బుధవారం జరిగిన సలహా మండలి 44వ సాధారణ సమావేశంలో, హిజ్ హైనెస్ ఎమిర్ వారు సెలవిచ్చిన మార్గదర్శకాలను అమలుజరపడానికి ఏకీకృత సమగ్ర దృష్టితో పధక రచన చేయవలసిందిగా ప్రధాన మంత్రి హిజ్ హైనెస్ షేక్ అబ్దుల్లా బిన్ నస్సేర్ బిన్ ఖలీఫా అల్-థాని మంత్రివర్గానికి సూచన లిచ్చారు. ‘గ్లోబల్ కాoపిటిటివ్ నెస్ రిపోర్ట్ ఫర్ 2015’ నివేదిక ప్రకారం 61 అత్యాధునిక దేశాల్లో కతార్ 13 వ స్థానంలో నిలవడంలో ఆర్ధిక పనితనం, ప్రభుత్వ దక్షత, మరియు వాణిజ్య రంగ అభివృద్ధి వంటి ఫలితలను సాధించినందుకు మంత్రివర్గాన్ని ప్రశంసించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com