భారతీయులు దుబాయిలో ఆస్తులు కొనడానికి 7 కారణాలు
- November 06, 2015అనేక సంవత్సరాల నుండి భారతీయులు అత్యధిక ప్రతిఫలం లభించడం, మంచి పెట్టుబడి సాధనంగా ఉండడమే కాకుండా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమైన దుబాయిలో భాగం కావడం తమ హోదాకు చిహ్నంగా భావించి ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు. 2015 సంవత్సరంలో మొదటి తొమ్మిది నెలల వరకు, దుబాయి రియాల్ ఎస్టేట్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టిన ప్రవసీయులందరిలో, 713 బిలియన్ డాలర్ల పెట్టుబడితో భారతీయులు ప్రధములుగా నిలిచారు.
ఇందుకు కారణాలు:
1. తగ్గిన ధరలు 2.లాభదాయకమైన ఫలితాలు 3. పెట్టుబడిపై కచ్చితమైన లాభాలు 4. పన్నులు లేని రాబడి 5. క్షేమం, భద్రత 6. పర్యాటక కేంద్రం 7. ఇండియా నుండి సామీప్యత
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..