గల్ఫ్ దేశాలు భద్రతా ప్రణాళికను మెరుగు పరచాలి
- November 06, 2015
గల్ఫ్ ప్రాంతాలలో ప్రాంతీయ ఆపదలు పొంచియున్న కారణంగా, ప్రస్తుతమున్నఅసమగ్ర భద్రత ప్రణాళిక ఫలితంగా ఇరాక్ సిరియా వంటి వివాదాలు తలఎత్తాయని, దాని స్థానంలో అభివృద్ధి చేసిన ప్రణాళికను ప్రవేశ పెట్టాలని, దుబాయి పోలిస్ అసిస్టంట్ కమాండర్ ఫర్ క్వాలిటీ అండ్ ఎక్సలెన్స్ మేజర్ జనరల్ అబ్దుల్ కుద్దుస్ అల్ ఓబైదీ సూచించారు. అసత్య సమాచారాన్ని కలిగి ఉన్న సోషల్ మీడియా మెసేజ్ లు ప్రమాదకరంగా సంభవిస్తున్నాయని అవి జాతీయ భద్రతకు కూడా విఘాతం కలిగిస్తున్నాయని, సౌది అరబ్ అసోసియేషన్ ఫర్ కల్చర్ అండ్ ఆర్ట్స్ చైర్మన్ సుల్తాన్ అల్ బాజీ హెచ్చరించారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







