సోమాలియాలో ఆత్మాహుతి దాడి 25కు చేరిన మృతులు
- October 29, 2017
- జంట పేలుళ్లతో దద్దరిల్లిన హోటల్, 25కు చేరిన మృతులు
శనివారం నాడు సోమాలియాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య 25కు చేరినట్లు అధికారులు చెప్పారు. సోమాలియా అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్లాహీ ఫార్మాజో అతిధిగా హాజరు కావల్సిన కార్య క్రమం ప్రారంభం కావటానికి కొద్ది ముందు ఒక ఆత్మా హుతి దళ సభ్యుడొకరు పేలుడు పదార్ధాలతో నిండ ిన కారుతో హోటల్లోకి దూసుకు వచ్చాడు. కొద్దిసేపటికే మరో కారుబాంబు పార్లమెంట్ పాత భవనం గేటు వద్ద పేలింది. ఈ రెండు దాడులకు తామే బాధ్యత వహిస్తు న్నట్లు సోమాలియాకు చెందిన ఉగ్రవాద సంస్థ అల్ షబా బ్ ప్రకటించింది. భారీ పేలుడు సామగ్రితో వున్న ముగ్గు రు అల్ షబాబ్ కార్యకర్తలు హోటల్లోకి ప్రవేశించారని, తరువాత వారిని భద్రతా దళాలు కాల్చిచంపాయని అల్షబాబ్ ఒక ప్రకటనలో వివరించింది. ఈ దాడిలో 25 మంది మరణించారని, మరో 30 మందికి పైగా గాయప డ్డారని పోలీసు అధికారులు చెప్పారు. దాడి జరిగిన సమయంలో హోటల్లో వున్న ప్రభుత్వ మంత్రితో సహా దాదాపు 30 మందిని పోలీసులు రక్షించినట్లు స్థానిక పోలీసులు వివరించారు. ఈ సమయంలో పోలీసులు, ఉగ్రవాదులకు మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయనారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







