ఏపీ ప్రభుత్వోద్యోగులకు బంపర్ ఆఫర్
- November 04, 2017ప్రభుత్వోద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వారానికి ఐదున్నర రోజులు పనిచేస్తే చాలన్నారు. శనివారం మధ్యాహ్నం నుంచి పని చేయక్కర్లేదన్నారు. ఆఫీస్ అంటే బోర్ కొట్టకూడదని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు చంద్రబాబు.
ప్రపంచాన్ని జయించే శక్తి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఉందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. బాగా చదువుకుంటే మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. అయితే.. 24 గంటలూ చదువుకోవడం వల్ల లాభం ఉండదన్నారాయన. చదువుతో పాటు ఆటలూ ఆడాలని సూచించారు. కార్పొరేట్ కాలేజీల్లో చదువుకోమంటూ ఒత్తిడి చేయవద్దంటూ వార్నింగ్ ఇచ్చానన్నారు సీఎం చంద్రబాబు.
తాజా వార్తలు
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ