టెక్సాస్ సదర్ల్యాండ్ స్ర్పింగ్స్లోని ఫస్ట్ బాప్టిస్ట్ చర్చిలో కాల్పుల మోత...27 మంది మృతి
- November 05, 201724 మందికి గాయాలు
అమెరికాలో మళ్లీ దారుణం
మృతుల్లో రెండేళ్ల చిన్నారి
హంతకుడి కాల్చివేత
టెక్సాస్: అమెరికాలో మరో ఉన్మాది విరుచుకుపడ్డాడు. ఆదివారం ఉదయం చర్చిలో విచ్చలవిడిగా కాల్పులు జరిపి 27 మంది అమాయకుల్ని పొట్టన బెట్టుకున్నాడు. మృతుల్లో రెండేళ్ల చిన్నారి కూడా ఉంది. మరో 24 మంది గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11.30 గంటలకు ఈ కాల్పులు జరిగాయి. హంతకుడిని పోలీసులు కాల్చిచంపారు. టెక్సా్సలోని సదర్ల్యాండ్ స్ర్పింగ్స్లోని ఫస్ట్ బాప్టిస్ట్ చర్చిలో దారుణం జరిగింది. ఘటన జరిగినపుడు చర్చిలో 50-60 మంది ఉన్నారు. హంతకుడు గన్ను పలుమార్లు లోడ్ చేసినట్లు తెలుస్తోంది. కాల్పుల అనంతరం వాహనంలో పారిపోతూ మరో వాహనాన్ని ఢీకొన్నాడు. దిగిపారిపోతూ ఉంటే పోలీసులు కాల్చిచంపేశారు.
తాజా వార్తలు
- ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక..
- చిన్నారి మృతదేహాన్ని ఎయిర్పోర్ట్లో వదిలేసిన సిబ్బంది
- అమీరాతో బిగ్ బాస్ 16 ఫేమ్ అబ్దు రోజిక్ నిశ్చితార్థం
- ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగింపు..
- ఎన్ఆర్ఐ ఖాతాదారులకు శుభవార్త
- బహ్రెయిన్లో నకిలీ యూనివర్సిటీలపై కొరడా..!
- పాలస్తీనియన్ బిడ్కు UN జనరల్ అసెంబ్లీ మద్దతు
- యూఏఈలో టాప్ 10 ప్రమాదకర రోడ్లు ఇవే..!
- జపాన్లో పర్యటించనున్న సౌదీ యువరాజు
- పార్లమెంటును రద్దు చేసిన కువైట్ ఎమిర్