కేంద్ర హోంశాఖ: ప్రభుత్వ ఉద్యోగులు ఎయిర్ ఇండియా లోనే ప్రయాణించాలి
- November 07, 2017
ఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగులు అధికారికంగా పర్యటనలకు వెళ్లేటప్పుడు ఎయిర్ ఇండియాలోనే ప్రయాణించాలంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్లైన్స్ బుకింగ్ కౌంటర్, ఎయిర్లైన్స్ వెబ్సైట్, మూడు అధికారిక ట్రావెల్స్ ఏజెంట్ల ద్వారా టికెట్లు కొనుగోలు చేయాలని ఉద్యోగులకు కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. ఉద్యోగుల అధికారిక టూర్ల ఖర్చులను కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ వెల్లడించింది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని తెలిపింది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







