కేంద్ర హోంశాఖ: ప్రభుత్వ ఉద్యోగులు ఎయిర్ ఇండియా లోనే ప్రయాణించాలి
- November 07, 2017
ఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగులు అధికారికంగా పర్యటనలకు వెళ్లేటప్పుడు ఎయిర్ ఇండియాలోనే ప్రయాణించాలంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్లైన్స్ బుకింగ్ కౌంటర్, ఎయిర్లైన్స్ వెబ్సైట్, మూడు అధికారిక ట్రావెల్స్ ఏజెంట్ల ద్వారా టికెట్లు కొనుగోలు చేయాలని ఉద్యోగులకు కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. ఉద్యోగుల అధికారిక టూర్ల ఖర్చులను కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ వెల్లడించింది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని తెలిపింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







