మొబైల్ బ్యాటరీ స్థానంలో బంగారం స్మగ్గ్లింగ్
- November 21, 2017
హైదరాబాద్:విదేశాల నుంచి సరుకును తీసుకువచ్చి అధికారుల కళ్లుగప్పేందుకు వాళ్లు చేసే ప్రయత్నాలకు కస్టమ్స్ అధికారులే ఆశ్చర్యపోతుంటారు. తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్టులో జరిగిన ఓ ఘటన అధికారులను అవాక్కయ్యేలా చేసింది.
శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు రూ.6 లక్షలు విలువచేసే బంగారాన్ని పట్టుకున్నారు. మస్కట్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద దీనిని స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ ఫోన్లో బ్యాటరీ ఉండాల్సిన స్థానంలో బంగారాన్ని పెట్టి తీసుకొస్తుండగా అధికారులు అతడిని పట్టుకున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









