మొబైల్ బ్యాటరీ స్థానంలో బంగారం స్మగ్గ్లింగ్
- November 21, 2017
హైదరాబాద్:విదేశాల నుంచి సరుకును తీసుకువచ్చి అధికారుల కళ్లుగప్పేందుకు వాళ్లు చేసే ప్రయత్నాలకు కస్టమ్స్ అధికారులే ఆశ్చర్యపోతుంటారు. తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్టులో జరిగిన ఓ ఘటన అధికారులను అవాక్కయ్యేలా చేసింది.
శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు రూ.6 లక్షలు విలువచేసే బంగారాన్ని పట్టుకున్నారు. మస్కట్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద దీనిని స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ ఫోన్లో బ్యాటరీ ఉండాల్సిన స్థానంలో బంగారాన్ని పెట్టి తీసుకొస్తుండగా అధికారులు అతడిని పట్టుకున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







