మొబైల్ బ్యాటరీ స్థానంలో బంగారం స్మగ్గ్లింగ్
- November 21, 2017
హైదరాబాద్:విదేశాల నుంచి సరుకును తీసుకువచ్చి అధికారుల కళ్లుగప్పేందుకు వాళ్లు చేసే ప్రయత్నాలకు కస్టమ్స్ అధికారులే ఆశ్చర్యపోతుంటారు. తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్టులో జరిగిన ఓ ఘటన అధికారులను అవాక్కయ్యేలా చేసింది.
శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు రూ.6 లక్షలు విలువచేసే బంగారాన్ని పట్టుకున్నారు. మస్కట్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద దీనిని స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ ఫోన్లో బ్యాటరీ ఉండాల్సిన స్థానంలో బంగారాన్ని పెట్టి తీసుకొస్తుండగా అధికారులు అతడిని పట్టుకున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







