సౌదీ ప్రిన్సెస్ మరణం: మంగళవారం ప్రత్యేక ప్రార్ధనలు
- November 27, 2017
ప్రిన్సెస్ మాదావె బింట్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ తుది శ్వాస విడిచినట్లు సౌదీ రాయల్ కోర్టు సోమవారం వెల్లడించింది. సౌదీ ప్రెస్ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం, మక్కాలో నవంబర్ 28న ఫ్యునరల్ ప్రార్థనలు జరుగుతాయి. రాయల్ కోర్టు ఈ విషయాల్ని వెల్లడించినట్లుగా సౌదీ ప్రెస్ ఏజెన్సీ పేర్కొంది. ప్రిన్సెస్ మాదావె బింట్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ ఆత్మకు అల్లా శాంతి చేకూర్చాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







