మీడియాకు షాక్ ఇచ్చిన కేటీఆర్
- November 27, 2017
మంత్రి కేటీఆర్ మీడియాకు షాక్ ఇచ్చారు. ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ మెట్రో రైలుని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంలో భద్రతని కట్టుదిటం చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రధాని వచ్చి పర్యటనని ముగించుకొని వెళ్లే వరకు ఏ చిన్ని అడ్డంకి రాకుండా ముందుగానే పక్కా ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది.
మెట్రో ప్రారంభోత్సవానికి మీడియాకు అనుమతి ఉండదని చెప్పి షాక్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. సోమవారం మంత్రి కేటీఆర్ మియాపూర్లో ఏర్పాటు చేసిన మెట్రో పైలాన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఎస్పీజీ సూచనల మేరకు భద్రత కట్టుదిట్టం చేశామని, మెట్రో ప్రారంభోత్సవానికి మీడియాకు అనుమతి ఉండదని తెలిపారు. అయితే, దూరదర్శన్ నుంచి ఫీడ్ వస్తుందన్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







