709 క్యారెట్ల వజ్రం రూ.42 కోట్లకు వేలం
- December 05, 2017
ఫ్రీటౌన్: సియెర్రాలియోన్లో దొరికిన 709 క్యారెట్ల వజ్రాన్ని సుమారు రూ.42 కోట్లకు వేలం వేసినట్లు రపపోర్ట్ గ్రూప్ అనే వేలం సంస్థ వెల్లడించింది. ప్రపంచంలోనే 14వ అతి పెద్దదైన ఈ వజ్రాన్ని సియెర్రాలియోన్ ప్రభుత్వం ఆదేశాల మేరకు న్యూయార్క్లో వేలం వేసినట్లు తెలిపింది. వేలం ద్వారా వచ్చిన ధనంలో 59 శాతం ప్రభుత్వానికి, 26 శాతం తవ్వకం జరిపిన కూలీలకు వెళ్తుందని పేర్కొంది.
తాజా వార్తలు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స