709 క్యారెట్ల వజ్రం రూ.42 కోట్లకు వేలం
- December 05, 2017
ఫ్రీటౌన్: సియెర్రాలియోన్లో దొరికిన 709 క్యారెట్ల వజ్రాన్ని సుమారు రూ.42 కోట్లకు వేలం వేసినట్లు రపపోర్ట్ గ్రూప్ అనే వేలం సంస్థ వెల్లడించింది. ప్రపంచంలోనే 14వ అతి పెద్దదైన ఈ వజ్రాన్ని సియెర్రాలియోన్ ప్రభుత్వం ఆదేశాల మేరకు న్యూయార్క్లో వేలం వేసినట్లు తెలిపింది. వేలం ద్వారా వచ్చిన ధనంలో 59 శాతం ప్రభుత్వానికి, 26 శాతం తవ్వకం జరిపిన కూలీలకు వెళ్తుందని పేర్కొంది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







