అమెరికాలో విస్తరిస్తున్న కార్చిచ్చు...భయం గుప్పిట్లో జనం!
- December 05, 2017
అమెరికా: దక్షిణ కాలిఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చు అంతకంతకు విస్తరింస్తుంది. దీంతో వేలాది మంది సొంత ఇళ్లను వీడి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. శాంటాపౌలాలోని అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. గంటకు 65 నుంచి 90 కి.మీ వేగంతో వీస్తున్న గాలులు ఇందుకు తోడవగా కార్చిచ్చు కొద్దిగంటల్లోనే 25 చదరపు కి.మీ అటవీని దహించివేసింది. అగ్నిమాపక సిబ్బంది ఎంతగా శ్రమిస్తున్నా అదుపులోకి రాని మంటలు లక్షకుపైగా జనాభా ఉన్న శాంటాపౌలా నగరానికి ముప్పుగా పరిణమించాయి. ముందు జాగ్రత్తగా వేలమంది ఇతర ప్రదేశాలకు తరలివెళ్లారు. మిగిలిన వారు భయం గుప్పిట విద్యుత్ సరఫరా లేని పరిస్థితుల్లో కాలం వెళ్లదీస్తున్నారు.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక