ఇరాన్ కు చెందిన పడవ ద్వారా అక్రమ రవాణా కాబడుతున్న110 కిలోల హషీష్ స్వాధీనం
- December 06, 2017
కువైట్: ఇస్తాంబుల్, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ అధికారుల సహకారంతో అంతర్గత వ్యవహారాల శాఖ అధికారులు ఇరాన్ నుంచి పడవ ద్వారా అక్రమ రవాణా కాబడుతున్న 110 కిలోల హుషీష్ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకొన్నారు. ఈ తనిఖీలో ఇరువురు కువైటీయులు మరియు ఐదుగురు ఇరానియన్లను రెడ్ హ్యాండడ్ గా అరెస్ట్ చేశారు. నేర చరిత్ర ఉన్న ఓ 42 ఏళ్ల కువైట్ దేశీయుడు దేశంలోకి 110 కిలోల హషీష్ ను అక్రమ రవాణా చేయాలని ప్రణాళిక రచించాడు. ఆ అనుమానితుడిని పోలీసుల నిఘాలో ఉండటంతో . నార్కోటిక్స్ డిటెక్టివ్ లు మంగళవారం ఆ నిందితుడిని అనుసరిస్తూ వెళ్లారు. ఫింటాస్ నుండి ఒక పడవలో సముద్రంలోకి వెళ్లారు, అతనితో పాటు మరొక కువైట్ సహచరుడితో వెళ్ళాడు. వీరి రాక కోసం ఎదురు చూస్తున్న ఐదుగురు ఇరానియన్లు వారికి పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాన్ని అందచేస్తున్న సమయంలో తనిఖీ అధికారులు వీరి వ్యవహారాన్ని అడ్డుకొని వారి రెండు పడవలతో పాటు ఏడుగురు నిందితులను 110 కిలోల హషిష్ స్వాధీనం చేసుకొన్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







