ఇరాన్ కు చెందిన పడవ ద్వారా అక్రమ రవాణా కాబడుతున్న110 కిలోల హషీష్ స్వాధీనం
- December 06, 2017_1512562790.jpg)
కువైట్: ఇస్తాంబుల్, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ అధికారుల సహకారంతో అంతర్గత వ్యవహారాల శాఖ అధికారులు ఇరాన్ నుంచి పడవ ద్వారా అక్రమ రవాణా కాబడుతున్న 110 కిలోల హుషీష్ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకొన్నారు. ఈ తనిఖీలో ఇరువురు కువైటీయులు మరియు ఐదుగురు ఇరానియన్లను రెడ్ హ్యాండడ్ గా అరెస్ట్ చేశారు. నేర చరిత్ర ఉన్న ఓ 42 ఏళ్ల కువైట్ దేశీయుడు దేశంలోకి 110 కిలోల హషీష్ ను అక్రమ రవాణా చేయాలని ప్రణాళిక రచించాడు. ఆ అనుమానితుడిని పోలీసుల నిఘాలో ఉండటంతో . నార్కోటిక్స్ డిటెక్టివ్ లు మంగళవారం ఆ నిందితుడిని అనుసరిస్తూ వెళ్లారు. ఫింటాస్ నుండి ఒక పడవలో సముద్రంలోకి వెళ్లారు, అతనితో పాటు మరొక కువైట్ సహచరుడితో వెళ్ళాడు. వీరి రాక కోసం ఎదురు చూస్తున్న ఐదుగురు ఇరానియన్లు వారికి పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాన్ని అందచేస్తున్న సమయంలో తనిఖీ అధికారులు వీరి వ్యవహారాన్ని అడ్డుకొని వారి రెండు పడవలతో పాటు ఏడుగురు నిందితులను 110 కిలోల హషిష్ స్వాధీనం చేసుకొన్నారు.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక