లలితా జ్యూవెలర్స్లో చోరీ
- December 09, 2017
హైదరాబాద్: ప్రముఖ నగల దుకాణం లలితా జ్యూవెలర్స్లో చోరీ జరిగింది. ఈ ఘటన నగరంలోని పంజాగుట్టలో చోటుచేసుకుంది. బురఖా ధరించిన ఇద్దరు మహిళలు నగలు కొనుగోలు నిమిత్తం దుకాణానికి వచ్చారు. కాగా ఓ బంగారు హారాన్ని తీసుకుని చూసిన సదరు మహిళలు ఒరిజినల్ హారం స్థానంలో నకిలీ హారాన్ని ఉంచి తిన్నగా అక్కడినుంచి జారుకున్నారు. దుకాణ నిర్వాహాకులు సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించడంతో జరిగిన దొంగతనం వెలుగుచూసింది. వెంటనే పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక