కాల్చేశాడు...కోపమే కారణం
- December 09, 2017
రాయిపూర్: ఛత్తీస్గఢ్లో సీఆర్పీ ఎఫ్ జవాను జరిపిన కాల్పుల్లో అదే విభాగానికి చెందిన నలుగురు జవాన్లు మృతి చెందారు. ఈ సంఘటన శనివారం సాయంత్రం బస్తర్ ప్రాంతం బీజాపూర్లోని బసగూడ సీఆర్పీఎఫ్ 168 బెటాలియన్ క్యాంప్లో జరిగినట్టు ఆ ప్రాంత ఐజీ వివేకానందసిన్హా తెలిపారు. తన సీనియర్ సహచరులతో గొడవ పడి జవాను ఈ ఘటనకు పాల్పడినట్టు ఆయన తెలిపారు. ఆ ప్రాంత ఎస్పీతోపాటు సీనియర్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షి స్తున్నట్టు ఆయన చెప్పారు. మృతుల్లో ఇద్దరు సబ్- ఇన్స్పెక్టర్లు, ఓ అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్, ఓ కానిస్టేబుల్ ఉన్నారు. మరొకరికి గాయాలయ్యాయని తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







