యూఏఈ వెదర్: పెరుగుతున్న అత్యల్ప ఉష్ణోగ్రతలు
- December 10, 2017
యూఏఈలో అత్యల్ప ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. అత్యల్ప ఉష్ణోగ్రత జస్ మౌంటెయిన్, దమ్తా ప్రాంంలో 7.4 డిగ్రీల సెల్సియస్గా రికార్డ్ అయ్యింది. డిసెంబర్ 6న అత్యల్ప ఉష్ణోగ్రత 3.8 డిగ్రీల సెల్సియస్గా నమోదైన సంగతి తెలిసినదే. సోమవారం వాతావరణం సాధారణంగా ఉండే అవకాశం ఉంది. అక్కడక్కడా కాస్త మేఘాలు కనిపించనున్నాయి. నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ అండ్ సెస్మాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం, సముద్ర తీర ప్రాంతాల్లో గాలుల వేగం కొంత ఎక్కువగా ఉండనుంది. ఈ కారణంగా దుమ్ము ధూళి ఎక్కువగా కనిపించవచ్చు. రాత్రి వేళల్లో హ్యుమిడిటీ బాగా పెరగనుంది. తెల్లవారుఝామున పొగమంచు కన్పించనుంది. సముద్రం కొంత రఫ్గా ఉంటుంది.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక