మోహన్బాబు సెట్స్లో బాలకృష్ణ సందడి
- December 13, 2017
మోహన్బాబు- విష్ణు- శ్రియ కాంబినేషన్లో రానున్న మూవీ గాయత్రి. తిరుపతి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూట్ జరుగుతోంది. ఐతే, 'గాయత్రి' సెట్స్లోకి బాలయ్య రావడంతో యూనిట్ సభ్యులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. వున్నట్లుండి బాలకృష్ణ రావడం వెనుక ఏమైనా విశేషం వుందా? అంటూ చర్చించుకోవడం మొదలైంది. బాలయ్య వచ్చే సమయానికి మోహన్బాబు లేకపోవడం విష్ణుతో కలిసి కాసేపు ముచ్చటించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
బాలకృష్ణ - జైసింహ, మోహన్బాబు- గాయత్రి ఒకే స్టూడియోలో చిత్రీకరణ జరిగింది. ఈ సమయంలోనే బాలయ్య అక్కడికి వెళ్లాడు. అందుకు సంబంధించిన పిక్ ఇప్పుడు బయటకువచ్చింది. పక్కన రైటర్ తోటపల్లి మధు కూడా వున్నాడు. ఈ చిత్రం లో కలెక్షన్కింగ్ మోహన్బాబు డ్యూయెల్ రోల్ చేస్తున్నాడని, ఒకటి హీరో కాగా, మరొకటి విలన్ రోల్. మదన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ నిఖిల, యాంకర్ అనసూయ కీలకపాత్ర పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!







