మోహన్బాబు సెట్స్లో బాలకృష్ణ సందడి
- December 13, 2017
మోహన్బాబు- విష్ణు- శ్రియ కాంబినేషన్లో రానున్న మూవీ గాయత్రి. తిరుపతి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూట్ జరుగుతోంది. ఐతే, 'గాయత్రి' సెట్స్లోకి బాలయ్య రావడంతో యూనిట్ సభ్యులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. వున్నట్లుండి బాలకృష్ణ రావడం వెనుక ఏమైనా విశేషం వుందా? అంటూ చర్చించుకోవడం మొదలైంది. బాలయ్య వచ్చే సమయానికి మోహన్బాబు లేకపోవడం విష్ణుతో కలిసి కాసేపు ముచ్చటించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
బాలకృష్ణ - జైసింహ, మోహన్బాబు- గాయత్రి ఒకే స్టూడియోలో చిత్రీకరణ జరిగింది. ఈ సమయంలోనే బాలయ్య అక్కడికి వెళ్లాడు. అందుకు సంబంధించిన పిక్ ఇప్పుడు బయటకువచ్చింది. పక్కన రైటర్ తోటపల్లి మధు కూడా వున్నాడు. ఈ చిత్రం లో కలెక్షన్కింగ్ మోహన్బాబు డ్యూయెల్ రోల్ చేస్తున్నాడని, ఒకటి హీరో కాగా, మరొకటి విలన్ రోల్. మదన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ నిఖిల, యాంకర్ అనసూయ కీలకపాత్ర పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







