ఐదుగురి హత్య కేసులో మోస్ట్ వాంటెడ్ అరెస్ట్
- December 13, 2017
మస్కట్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఐదుగురి హత్య కేసుతో సంబంధం ఉన్న మోస్ట్ వాంటెడ్ వ్యక్తిని ఒమన్లో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేసిన వలసదారుడ్ని, యూఏఈ అధికారులకు అప్పగించినట్లు రాయల్ ఒమన్ పోలీస్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొన్న స్టేట్మెంట్ ప్రకారం, యూఏఈలో కొన్ని రోజుల క్రితం ఐదుగుర్ని హత్య చేసిన ఆసియా జాతీయుడ్ని బురైమీలో అరెస్ట్ చేసి, యూఏఈ అథారిటీస్కి అప్పగించినట్లు స్పష్టమవుతోంది. మస్కట్ కమ్యూనికేషన్స్ డివిజన్ (ఇంటర్పోల్), యూఏఈ అథారిటీస్ నుంచి ఈ మోస్ట్ వాంటెడ్కి సంబంధించిన సమాచారం అందుకుంది. కేసు విచారణ చేపట్టి, నిందితుడ్ని బురైమీలో అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక