ఫ్లైట్ టిక్కెట్స్లో డిస్కౌంట్ ప్రకటించిన జెట్ ఎయిర్ వేస్
- December 14, 2017
మస్కట్: ఒమన్ నుంచి వెళ్ళే ప్రయాణీకులకు జెట్ ఎయిర్వేస్ టిక్కెట్స్లో డిస్కౌంట్స్ని ప్రకటించింది. డిసెంబర్ 17, డిసెంబర్ 18 తేదీల్లో బుక్ చేసుకున్న టిక్కెట్లకు 12 శాతం డిస్కౌంట్ వర్తిస్తుంది. ఒమన్ నుంచి ఇండియా అలాగే బ్యాంకాక్, కొలంబో, ఢాక, హాంగ్కాంగ్, ఖాట్మండు, సింగపూర్ తదితర ప్రాంతాలకు ఈ డిస్కౌంట్స్ వర్తిస్తాయి. వన్ వే, రిటర్న్ జర్నీస్కి కూడా వర్తించేలా ఈ డిస్కౌంట్ ఆఫర్ ప్రవేశపెట్టినట్లు జెట్ ఎయిర్ వేస్ వెల్లడించింది. జనవరి 3 నుంచి మే 31 వరకు చేసే ప్రయాణాలకుగాను ఈ టిక్కెట్లు రెండ్రోజులపాటు అందుబాటులో ఉంటాయి. ఎండ్ ఆఫ్ ఇయర్ సేల్లో భాగంగా ఈ ఆఫర్ని ప్రకటించామని ప్రయాణీకులు ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోవాలని జెట్ ఎయిర్ వేస్ ఒమన్ జనరల్ మేనేజర్ వాసిమ్ జైది చెప్పారు.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక