రేపు కార్నిచ్ రహదారి మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు తాత్కాలిక మూసివేత
- December 14, 2017
దోహా:కతర్ జాతీయ దినోత్సవ కార్యక్రమ తుది దశ రిహార్సల్ నిర్వహణ నిమిత్తం కార్నిచ్ రహదారిని తాత్కాలికంగా మూసివేతను అమలు చేయనున్నారు. రేపు శుక్రవారం, డిసెంబర్ 15 వ తేదీ 2017 మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ మూసివేత కొనసాగనుందని కతర్ జాతీయ దినోత్సవ కార్యక్రమాల నిర్వహణ సంఘం ఒక ప్రకటనలో తెలిపింది.షెరాటన్ సిగ్నల్స్ నుండి ఇస్లామిక్ ఆర్ట్ సిగ్నల్ మ్యూజియమ్ వరకు రెండు దిశలలో నేషనల్ డే పెరేడ్ యొక్క రిహార్సల్ నిర్వహించనున్నట్లు ఆంతరంగిక మంత్రిత్వ శాఖ తన అధికార ట్విట్టర్ ఖాతాలో ప్రకటించింది. వారు ఈ మూడు-గంటల సమయాల్లో సూచించబడిన వేరే ఇతర ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాలను మళ్లించాలని ఆ ప్రకటనలో కోరారు.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







