రేపు కార్నిచ్ రహదారి మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు తాత్కాలిక మూసివేత
- December 14, 2017
దోహా:కతర్ జాతీయ దినోత్సవ కార్యక్రమ తుది దశ రిహార్సల్ నిర్వహణ నిమిత్తం కార్నిచ్ రహదారిని తాత్కాలికంగా మూసివేతను అమలు చేయనున్నారు. రేపు శుక్రవారం, డిసెంబర్ 15 వ తేదీ 2017 మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ మూసివేత కొనసాగనుందని కతర్ జాతీయ దినోత్సవ కార్యక్రమాల నిర్వహణ సంఘం ఒక ప్రకటనలో తెలిపింది.షెరాటన్ సిగ్నల్స్ నుండి ఇస్లామిక్ ఆర్ట్ సిగ్నల్ మ్యూజియమ్ వరకు రెండు దిశలలో నేషనల్ డే పెరేడ్ యొక్క రిహార్సల్ నిర్వహించనున్నట్లు ఆంతరంగిక మంత్రిత్వ శాఖ తన అధికార ట్విట్టర్ ఖాతాలో ప్రకటించింది. వారు ఈ మూడు-గంటల సమయాల్లో సూచించబడిన వేరే ఇతర ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాలను మళ్లించాలని ఆ ప్రకటనలో కోరారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







