ఒమన్లో రెండు పార్క్ల మూసివేత
- December 18, 2017
మస్కట్: అల్ నసీమ్ మరియు అల్ అమీరత్ పార్క్లను డిసెంబర్ 18 నుంచి తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించింది. మస్కట్ ఫెస్టివల్ 2018కి సంబంధించిన ఏర్పాట్ల నిమిత్తం ఈ పార్క్లను తాత్కాలికంగా మూసివేస్తున్నారు. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 10 వరకు 24 రోజులపాటు మస్కట్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా జరగనుంది. అమీరాత్ పార్క్ మరియు నసీమ్ గార్డెన్స్లోనే ప్రముఖంగా మస్కట్ ఫెస్టివల్ జరగనుంది.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక