హత్య, ఇంటిని తగలబెట్టిన కేసులో ఇద్దరి అరెస్ట్
- December 21, 2017
మస్కట్: మద్యం సేవిస్తున్న సమయంలో తలెత్తిన తగాదా ఓ వ్యక్తి హత్యకు కారణమైంది. ఈ ఘటనలో ఇద్దరు నిందితులు, తమ సహచరుడ్ని అతి దారుణంగా హత్య చేశారు. తాము చేసిన హత్య వెలుగు చూడకుండా ఉండేందుకు, దాన్నొక ప్రమాదంలా చిత్రీకరించేందుకు నిందితులు మృతుడి ఇంటిని దహనం చేశారు. ఈ హత్యకు సంబంధించి ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. అజైబాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జ్యుడీషియల్ అథారిటీస్కి నిందితుడ్ని చట్ట పరమైన చర్యల నిమిత్తం అప్పగించడం జరిగింది.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు