హత్య, ఇంటిని తగలబెట్టిన కేసులో ఇద్దరి అరెస్ట్
- December 21, 2017
మస్కట్: మద్యం సేవిస్తున్న సమయంలో తలెత్తిన తగాదా ఓ వ్యక్తి హత్యకు కారణమైంది. ఈ ఘటనలో ఇద్దరు నిందితులు, తమ సహచరుడ్ని అతి దారుణంగా హత్య చేశారు. తాము చేసిన హత్య వెలుగు చూడకుండా ఉండేందుకు, దాన్నొక ప్రమాదంలా చిత్రీకరించేందుకు నిందితులు మృతుడి ఇంటిని దహనం చేశారు. ఈ హత్యకు సంబంధించి ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. అజైబాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జ్యుడీషియల్ అథారిటీస్కి నిందితుడ్ని చట్ట పరమైన చర్యల నిమిత్తం అప్పగించడం జరిగింది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







