హత్య, ఇంటిని తగలబెట్టిన కేసులో ఇద్దరి అరెస్ట్
- December 21, 2017
మస్కట్: మద్యం సేవిస్తున్న సమయంలో తలెత్తిన తగాదా ఓ వ్యక్తి హత్యకు కారణమైంది. ఈ ఘటనలో ఇద్దరు నిందితులు, తమ సహచరుడ్ని అతి దారుణంగా హత్య చేశారు. తాము చేసిన హత్య వెలుగు చూడకుండా ఉండేందుకు, దాన్నొక ప్రమాదంలా చిత్రీకరించేందుకు నిందితులు మృతుడి ఇంటిని దహనం చేశారు. ఈ హత్యకు సంబంధించి ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. అజైబాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జ్యుడీషియల్ అథారిటీస్కి నిందితుడ్ని చట్ట పరమైన చర్యల నిమిత్తం అప్పగించడం జరిగింది.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!







