అక్రమ చొరబాట్లు: 453 యత్నాల భగ్నం
- December 24, 2017
అధికారులు. మొత్తం 453 కేసులు ఈ మేరకు వెలుగు చూశాయి. బహ్రెయిన్లోకి మొత్తం 25,679,185 మంది వివిధ మార్గాల ద్వారా దేశంలోకి ప్రవేశించినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఫేక్ పాస్పోర్టులు, ఫేక్ వీసాలు వంటివాటి ద్వారా దేశంలో అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించినవారిని ఎంట్రీ పాయింట్స్ వద్దనే నిలువరించడంలో అధికారులు సఫలమవుతున్నారని బ్రిగేడియర్ అబ్దుల్రహ్మాన్ సలెహ్ అల్ సినాన్ చెప్పారు. సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, తనిఖీలు నిర్వహిస్తున్నామనీ, ఈ కారణంగా అక్రమ చొరబాట్లను నిరోదించగలుగుతున్నామని ఆయన వివరించారు. ఆయా కేసుల్లో పట్టుబడ్డ చొరబాటుదార్లను సంబంధిత విచారణ సంస్థలకు అప్పగించి, న్యాయస్థానాల ముందుంచారు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు