ఇండియాలోనే ఫస్ట్.. బెంగళూరు సిటీ లోగో
- December 25, 2017
దేశంలో ఫస్ట్టైమ్ అఫీషియల్ లోగోని ఏర్పాటు చేసుకుంది బెంగుళూరు సిటీ. పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఈ లోగోను రూపొందించారు. ఎరుపు, తెలుగు రంగుల్లో కన్నడ, ఇంగ్లీష్ లిపిలో రాసిన లోగోని ఆదివారం కర్ణాటక టూరిజం మినిస్టర్ ప్రియాంక్ ఖర్గే ఆవిష్కరించారు. ఈ లోగోతో న్యూయార్క్, మెల్బోర్న్, సింగపూర్ సిటీల సరసన బెంగళూరు చేరింది.
ఒక కాంటెస్ట్ నిర్వహించి ఈ లోగోను ఎంపిక చేసింది నిపుణుల బృందం. దీన్ని నమ్మూరుకి చెందిన వినోద్కుమార్ డిజైనర్ చేశాడు. ఇంగ్లీష్ అక్షరాలను కన్నడ లిపి మాదిరిగా కనిపించేలా ఈ లోగో డిజైన్ చేశారు. అంతర్జాతీయ పర్యాటక ప్రదేశాల్లో బెంగళూరు బ్రాండ్ను ఈ లోగో సుస్థిర పరచనుందని ప్రియాంక్ ఖర్గే అన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







