ఇండియాలోనే ఫస్ట్.. బెంగళూరు సిటీ లోగో
- December 25, 2017
దేశంలో ఫస్ట్టైమ్ అఫీషియల్ లోగోని ఏర్పాటు చేసుకుంది బెంగుళూరు సిటీ. పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఈ లోగోను రూపొందించారు. ఎరుపు, తెలుగు రంగుల్లో కన్నడ, ఇంగ్లీష్ లిపిలో రాసిన లోగోని ఆదివారం కర్ణాటక టూరిజం మినిస్టర్ ప్రియాంక్ ఖర్గే ఆవిష్కరించారు. ఈ లోగోతో న్యూయార్క్, మెల్బోర్న్, సింగపూర్ సిటీల సరసన బెంగళూరు చేరింది.
ఒక కాంటెస్ట్ నిర్వహించి ఈ లోగోను ఎంపిక చేసింది నిపుణుల బృందం. దీన్ని నమ్మూరుకి చెందిన వినోద్కుమార్ డిజైనర్ చేశాడు. ఇంగ్లీష్ అక్షరాలను కన్నడ లిపి మాదిరిగా కనిపించేలా ఈ లోగో డిజైన్ చేశారు. అంతర్జాతీయ పర్యాటక ప్రదేశాల్లో బెంగళూరు బ్రాండ్ను ఈ లోగో సుస్థిర పరచనుందని ప్రియాంక్ ఖర్గే అన్నారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







