ఢోఫర్ లో దొంగతనాలకు పాల్పడిన నలుగురు ఒమాన్ పౌరులు అరెస్టు
- December 27, 2017
మస్కట్: దొంగతనం ఆరోపణలపై నల్గురు ఓమనియులు అరెస్టయ్యారు, సలాలా దాడిలో పోలీసు అధికారుల వేషంలో ఒక ఇంటిలో ప్రేవేశించి దొంగతనంకు పాల్పడ్డారు. సలాలా పోలీస్ సహకారంతో దోఫర్ పోలీస్ కమాండ్లో విచారణ మరియు క్రిమినల్ పరిశోధన విభాగం ఆ నల్గురు దొంగలను నిర్బధించాయి. రాయల్ ఒమాన్ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు " మా గల్ఫ్ డాట్ కామ్ " తో మాట్లాడుతూ, "నల్గురు ఒమాన్ పౌరులు పోలీసుల మాదిరిగా మారువేషంలో సలాలాలోని ఒక అపార్ట్మెంట్లో ప్రవేశించి, అక్కడివారి వద్ద నుంచి మొబైల్ ఫోన్ లను తీసుకొన్నారు. ఆ తర్వాత వారివద్ద నుంచి డబ్బును దొంగిలించి అక్కడి నుండి పారిపోయారు. " బాధితులు ఫిర్యాదు చేసిన తరువాత, పోలీసులు నేరస్తులను పెట్టుకొనేందుకు తీవ్ర యత్నం చేసి ఆ దొంగలను పట్టుకొన్నారు. " నిందితులు తమ నేరం ఒప్పుకున్నాడు. అలాగే గతంలోనూ ఇదే తరహాలో మూడు నేరాలకు పాల్పడినట్లు అంగీకరిస్తూ అందుకు తమదే బాధ్యతవహించారు. నిందితులపై విచారణను పూర్తి చేయడానికి న్యాయ అధికారుల వద్దకు వారిని సూచించారు. "
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







