ఫ్యూయల్ సబ్సిడీ: 131,000 ఒమనీల నమోదు
- December 28, 2017
మస్కట్: నేషనల్ ఫ్యూయల్ సబ్సిడీ సిస్టమ్లో రిజిస్టర్ అయినవారి సంఖ్య 131,363గా ఉంది. ఇందులో ఫిషర్మెన్ సంఖ్య 1,019 అని అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రిజిస్టర్ అయినవారిలో 51 శాతం మంది ఒమన్ ఆయిల్ని ఎంచుకోగా, 32 శాతం మంది షెల్ ఒమన్ మార్కెటింగ్ని ఎంచుకున్నారు. 17 శాతం మంది అల్ మహా మార్కెటింగ్ వైపు మొగ్గు చూపారు. 91 పెట్రోల్ని వినియోగించే వాహనాలకు ఈ సబ్సిడీ వర్తిస్తుంది. సుల్తానేట్లో రిజిస్టర్ అయిన వాహనాల్లో వీటి శాతం 80 గా ఉంది. లబ్దిదారులు ఏ సంస్థ నుంచి ఫ్యూయల్ పొందాలనుకుంటున్నారో, దాన్ని ఎంచుకునేందుకు అవకాశం ఉంది.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక