ఒమన్లో కొత్తగా పలు గార్బేజ్ బిన్స్
- January 01, 2018
మస్కట్: మస్కట్ మునిసిపాలిటీ పలు ప్రాంతాల్లో పెద్దయెత్తున గార్బేజ్ బిన్స్ని ఏర్పాటు చేసింది. ప్రాజెక్ట్ 2018లో భాగంగా ఈ చర్యలు చేపట్టారు. నిబంధనల్ని ఉల్లంఘించి ఎక్కడపడితే అక్కడ చెత్తపారబోసేవారిపై మునిసిపాలిటీ 100 ఒమన్ రియాల్స్ జరీమానాల్ని వడ్డించేస్తోంది. గార్బేజ్ బిన్స్ని స్మార్ట్గా వినియోగించాలనీ, నిబంధనల్ని ఎవరూ వినియోగించరాదని అధికారులు పేర్కొన్నారు. పబ్లిక్ యుటిలిటీస్ టాంపరింగ్ చేసేవారిపైనా కఠినమైన చర్యలు తీసుకోనున్నారు. బౌషర్, గుబ్రాహ్ లేన్ పార్క్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే ఉల్లంఘనులపై కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు అధికారులు.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక