నిరసన తెలియచేసిన11 మంది రాజకుమారులు అరెస్టు
- January 06, 2018
సౌదీ అరేబియా: ఆందోళన విరమించాలని కోరినా...ఆ సూచనను పట్టించుకోకుండా నిరసన తెలియచేస్తున్న 11 మంది రాజకుమారులను అరెస్టు చేశారు. సౌదీ రాజ్యంలో తమ పట్ల అమలవుతున్న కఠిన్య చర్యలు వ్యతిరేకంగా సౌదీ ఆరేబియాకు చెందిన 11 మంది రాజకుమారులను అరెస్టు చేసినట్లు అక్కడి న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. తమ బంధువుకు సంబంధించి నీటి, విద్యుత్ బిల్లులను చెల్లించడాన్ని రద్దు చేస్తూ ఇటీవల సౌదీ రాజు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 11 మంది రాజకుమారులు రియాద్లోని ఓ చారిత్రక రాజభవనం ఎదుట ఆందోళనకు దిగారు. అక్కడి నుంచి వారంతా వెళ్లిపోవాలని ఆదేశించినప్పటికీ వినిపించుకోకపోవడంతో వారిని అరెస్టు చేశారు. వారిని విచారణ ఎదుటకు హాజరుపర్చేందుకు 11 మంది రాజకుమారులు హ'ఇరు జైలుకు అత్యంత భద్రతా చర్యల మధ్య తరలించారు.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక