విరాట్ వీరాభిమాని ఆత్మహత్య.. కారణం ఏంటంటే
- January 09, 2018
టీమిండియా రధసారధి విరాట్ కోహ్లీ కోసం వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మధ్యప్రదేశ్ రాట్లామ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మధ్యప్రదేశ్ రాట్లామ్కు చెందిన 63ఏళ్ల బాబులాల్ భైరవ విరాట్ కోహ్లీకి వీరాభిమాని. క్రికెట్ అంటే అమితంగా ఇష్టపడే బాబూలాల్ టీమిండియా సారధి కోహ్లీని దైవంలా ఆరాధించాడు. విరాట్ ఆడే ప్రతి మ్యాచ్ ను తిలకించేవాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ కూడా బాబులాల్ ఒంటరిగా కూర్చొని చూశాడు. అయితే ఈ మ్యాచ్లో కోహ్లీ అదరగొడతాడని బాబూలాల్ భావించాడు. కానీ కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి ఔట్ అవుట్ అవ్వడంతో మనస్థాపం చెందారు. దాంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఇది గమనించిన బాబూలాల్ భార్య ఆయన్ను దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక