యూఏఈ వ్యాప్తంగా పొగమంచు: విమాన రాకపోకలకు అంతరాయం
- January 15, 2018యూఏఈలోని ముఖ్యమైన ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నేషనల్ సెంటర్ ఫర్ మెటియరాలజీ (ఎన్సిఎం), రెసిడెంట్స్కి పొగ మంచు విషయమై ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేసింది. రానున్న కొద్ది రోజులపాటు ఇదే వాతావరణ పరిస్థితి కొనసాగుతుందని పేర్కొంది. పొగమంచు కారణంగా విజిబిలిటీ బాగా తగ్గిపోయింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పలు విమానాలు పొగమంచు వల్ల ఆలస్యమయ్యాయి. కొన్ని విమాన సర్వీసుల్ని రద్దు చేయడం కూడా జరిగింది. మాంచెస్టర్, బర్మింగ్హామ్, లండన్, జైపూర్, బాకు, అల్జీయర్స్, గ్లాస్గోవ్, జెడ్డా తదితర ప్రాంతాల నుంచి వచ్చిన విమానాలు బాగా ఆలస్యమయ్యాయి.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు