సల్మానియా సిగ్నల్-జంక్షన్ వద్ద మూడురోజుల పాటు దారి మూసివేత
- January 16, 2018
మనామా: సల్మానియా మరియు కింగ్ అబ్దులాజిజ్ ప్రాంతాల సిగ్నల్-జంక్షన్ వద్ద ఒక ప్రాముఖ్యమైన ఉపరితల పనులను అమలు చేయనున్నట్లు పనులు మరియు పురపాలక వ్యవహారాల మంత్రిత్వశాఖ మరియు పట్టాన ప్రణాళిక శాఖ మంగళవారం ప్రకటించింది. ఆ నేపథ్యంలో ఒక మార్గ దశలో దారి మూసివేయబడుతుంది. ఇందుకు ప్రత్యామ్నాయంగా ఎటువంటి ఆటంకం లేకుండా ట్రాఫిక్ కొనసాగింపు కోసం మరొక మార్గంలో దారి తెరవబడుతుందని మంత్రిత్వశాఖ సూచించింది. ఆ మార్గం మూసివేత గురువారం జనవరి 18 వ తేదీ రాత్రి 11:00 గంటల నుంచి ఆదివారం జనవరి 21 వ తేదీ ఉదయం 5 గంటల వరకు సమర్థవంతంగా అమలు చేయబడనుంది.ఆ ప్రాంతంలో రద్దీని దృష్టిలో పెట్టుకొని భద్రతా కారణాల దృష్ట్యా ట్రాఫిక్ నియమాలను గమనించి, అనుసరించాలని అందరు రహదారి వినియోగదారులను మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా కోరింది.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు