సల్మానియా సిగ్నల్-జంక్షన్ వద్ద మూడురోజుల పాటు దారి మూసివేత
- January 16, 2018
మనామా: సల్మానియా మరియు కింగ్ అబ్దులాజిజ్ ప్రాంతాల సిగ్నల్-జంక్షన్ వద్ద ఒక ప్రాముఖ్యమైన ఉపరితల పనులను అమలు చేయనున్నట్లు పనులు మరియు పురపాలక వ్యవహారాల మంత్రిత్వశాఖ మరియు పట్టాన ప్రణాళిక శాఖ మంగళవారం ప్రకటించింది. ఆ నేపథ్యంలో ఒక మార్గ దశలో దారి మూసివేయబడుతుంది. ఇందుకు ప్రత్యామ్నాయంగా ఎటువంటి ఆటంకం లేకుండా ట్రాఫిక్ కొనసాగింపు కోసం మరొక మార్గంలో దారి తెరవబడుతుందని మంత్రిత్వశాఖ సూచించింది. ఆ మార్గం మూసివేత గురువారం జనవరి 18 వ తేదీ రాత్రి 11:00 గంటల నుంచి ఆదివారం జనవరి 21 వ తేదీ ఉదయం 5 గంటల వరకు సమర్థవంతంగా అమలు చేయబడనుంది.ఆ ప్రాంతంలో రద్దీని దృష్టిలో పెట్టుకొని భద్రతా కారణాల దృష్ట్యా ట్రాఫిక్ నియమాలను గమనించి, అనుసరించాలని అందరు రహదారి వినియోగదారులను మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా కోరింది.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









