సల్మానియా సిగ్నల్-జంక్షన్ వద్ద మూడురోజుల పాటు దారి మూసివేత
- January 16, 2018
మనామా: సల్మానియా మరియు కింగ్ అబ్దులాజిజ్ ప్రాంతాల సిగ్నల్-జంక్షన్ వద్ద ఒక ప్రాముఖ్యమైన ఉపరితల పనులను అమలు చేయనున్నట్లు పనులు మరియు పురపాలక వ్యవహారాల మంత్రిత్వశాఖ మరియు పట్టాన ప్రణాళిక శాఖ మంగళవారం ప్రకటించింది. ఆ నేపథ్యంలో ఒక మార్గ దశలో దారి మూసివేయబడుతుంది. ఇందుకు ప్రత్యామ్నాయంగా ఎటువంటి ఆటంకం లేకుండా ట్రాఫిక్ కొనసాగింపు కోసం మరొక మార్గంలో దారి తెరవబడుతుందని మంత్రిత్వశాఖ సూచించింది. ఆ మార్గం మూసివేత గురువారం జనవరి 18 వ తేదీ రాత్రి 11:00 గంటల నుంచి ఆదివారం జనవరి 21 వ తేదీ ఉదయం 5 గంటల వరకు సమర్థవంతంగా అమలు చేయబడనుంది.ఆ ప్రాంతంలో రద్దీని దృష్టిలో పెట్టుకొని భద్రతా కారణాల దృష్ట్యా ట్రాఫిక్ నియమాలను గమనించి, అనుసరించాలని అందరు రహదారి వినియోగదారులను మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా కోరింది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







