దుబాయ్:వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్లో గెస్ట్ స్పీకర్గా నరేంద్రమోడీ
- January 17, 2018
దుబాయ్:భారత ప్రధాని నరేంద్రమోడీ, వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్లో గెస్ట్ స్పీకర్గా వ్యవహరించనున్నారు. ఫిబ్రవరి 11 నుంచి 13 వరకు జరిగే సమ్మిట్లో ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగిస్తారని మినిస్టర్ ఆఫ్ క్యాబినెట్ ఎఫైర్స్, వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ ఛైర్మన్ మొహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ గెర్గావి చెప్పారు. స్పేస్, డిజిటల్ రివల్యూషన్, హ్యూమన్ రిసోర్సెస్ విభాగాల్లో భారత్ పాత్ర చాలా గొప్పదని అల్ గర్గావి చెప్పారు. ఇండియా నుంచి ఈ విభాగాల్లో యూఏఈ చాలా తెలుసుకోవాల్సి ఉందని ఆయన వివరించారు. భారతదేశం నుంచి పలువురు గౌరవ అతిథులతో కలిసి నరేంద్రమోడీ ఈ కార్యక్రమానికి హాజరవనున్నారు. గతంలో ఈ సమ్మిట్లో సౌత్ కొరియా, అమెరికా, జపాన్ గెస్ట్ కంట్రీస్గా పాల్గొన్నాయి.
తాజా వార్తలు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స