హౌతి కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ని ద్వంసం చేసిన యూఏఈ
- January 17, 2018
ఇరాన్ మద్దతిస్తోన్న హౌతీ మిలిటెంట్స్కి చెందిన కమాండ్ అండ్ కమ్యూనికేషన్ సెంటర్ని యెమెన్లోని హైస్ డిస్ట్రిక్ట్లో యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ ధ్వంసం చేశాయి. సౌదీ నాయకత్వంలోని అరబ్ కూటమి తరఫున యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఈ సైనిక చర్యలో సత్తా చాటింది. పెద్దయెత్తున ఆయుధాల్ని, అలాగే మందుగుండు సామాగ్రిని ఈ ప్రాంతంలో హౌతీ మిలిటెంట్లు స్టోర్ చేస్తుంటారు. ఈ ప్రాంతంపై యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ సమర్థవంతంగా దాడులు నిర్వహించడంతో హౌతీ మిలిటెంట్స్కి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. యూఏఈ ఫైటర్ జెట్స్, హౌతీ మిలీషియాకి చెందిన వాహనాలపైనా దాడులు నిర్వహించాయి.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు