రాస్ అల్ ఖైమా లో వికలాంగ ప్రదేశాల్లో పార్కింగ్ చేసిన 500 మంది డ్రైవర్లకు జరిమానా
- January 18, 2018
రాస్ అల్ ఖైమా: గత సంవత్సరం రాస్ అల్ ఖైమాలో వికలాంగుల పార్కింగ్ స్థలంలో తమ వాహనాలను విడిచిపెట్టిన 500 మంది వాహనదారులకు జరిమానా విధించినట్లు బుధవారం పోలీసులు తెలిపారు. .కొంతమంది 519 మంది వాహనదారులకు ఒకొక్కరికి 1 ,000 డి.హెచ్ జరిమానాని చెల్లించామని ఆదేశాలు జారీ చేశారు మరియు గత ఏడాది జూలైలో అమలులోకి వచ్చిన యుఎఇ సవరించిన ఫెడరల్ ట్రాఫిక్ చట్టం ప్రకారం వారికి ఆరు బ్లాక్ పాయింట్లను వారి లైసెన్స్ లకు చేర్చారు. రాస్ అల్ ఖైమా పోలీస్ కేంద్ర కార్యాలయాల డైరెక్టర్ జనరల్ బ్రిగాడియర్ డాక్టర్ మొహమ్మద్ అల్ హుమాడి ఈ సందర్భంగా " మా గల్ఫ్ డాట్ కామ్ " ప్రతినిధితో మాట్లాడుతూ " ఎంపికచేసిన కొన్ని పార్కింగ్ స్థలాలను వికలాంగులైన ప్రజలకు అందించాలని నిర్ణయంచామని వాటిని సైతం దుర్వినియోగం చేయడం అనేది అనైతిక ప్రవర్తనగా భావిస్తామని ఆయన తెలిపారు. వికలాంగుల పార్కింగ్ స్థలాలలో వివిధ వాహనాలు, బస్సులు రవాణాకు వీలు కలిగించేవి కూడా మంజూరవుతున్నాయి. అదేవిధంగా అగ్నిమాపక వాహనాల ముందు, అంబులెన్సుల ప్రదేశములలో కొందరు వాహనదారులు పార్కింగ్ చేయడంపై పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు