జాతీయ మానవ హక్కుల సంస్థ నాల్గవ సాధారణ సమావేశం నిర్వహణ
- January 19, 2018
మనామా : మానవ హక్కుల సాధన కోసం నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ (ఎన్ఐహెచ్ఆర్) బోర్డ్ ఆఫ్ కమీషనర్ల నాల్గవ సాధారణ సమావేశమయ్యింది. ఎన్ఐహెచ్ఆర్ ఛైర్పర్సన్ మారియా ఖురీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఫిర్యాదుల విధానాలు, చట్టపరమైన సహాయం, ఎలక్ట్రానిక్ వ్యవస్థ ద్వారా చేపట్టిన చర్యలకు ఎన్ఐహెచ్ఆర్ బోర్డు ఆఫ్ కమీషనర్ల ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. 2015 లో అమలు చేయబడిన ఫిర్యాదుల విధానపరమైన మార్గదర్శకాల సవరణలు. గత ఫిబ్రవరిలో చివరిలో జాతీయ మానవ హక్కుల సంస్థచేత నిర్వహించబడే వాణిజ్య మరియు మానవ హక్కులపై అంతర్జాతీయ వేదికకు మద్దతుగా అనేక విరాళాలను స్వీకరించింది.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు