జమ్మూలో స్కూల్స్ మూసివేత
- January 19, 2018
సరిహద్దు ప్రాంతాల్లో రోజురోజుకూ పెరుగుతున్న దాడులతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో జమ్ము ప్రాంతంలోని పాఠశాలల్ని మూసివేయాలని అధికారులు శనివారం ఆదేశాలు జారీ చేశారు. సరిహద్దు ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని పాఠశాలల్ని మూడు రోజుల పాటు మూసివేయాలని అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ సైనికులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులతో సహా నలుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక