సామాన్యుడికి సహాయం అందించిన సౌదీ రాజు
- January 21, 2018
సౌదీఅరేబియా:మనసున్న రాజు మరలా సామాన్యులను ఆదుకున్నారు..గురువారం ఘోర ప్రమాదం జరిగింది. ఒక కారు యాక్సిడెంట్కు గురయింది. ఆ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించారు.. తల్లి ఆమెతోపాటు ఆరుగురు పిల్లలు చనిపోవడంతో ఆ కుటుంబంలో భర్త మాత్రమే మిగిలాడు. అందరినీ కోల్పోయి అనాథగా మిగిలిన జెడ్డాకు చెందిన సామీ బిన్ మహ్మద్ అలీని సహాయం చేసి ఆదుకుంటామని రాజు ప్రకటించారు. ప్రకటించిన కొద్దిసేపటికే సామి బిన్ మహ్మద్ కి ఒక కారుతోపాటు ఇంటిని బహుమానంగా ఇచ్చారు. అయితే రాజు చేసిన సాయం సామి కుటుంబాన్ని బతికించలేకపోయినా కూడా అతడి బాధను తగ్గించేందుకు ఉపయోగపడుతుందని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







