సామాన్యుడికి సహాయం అందించిన సౌదీ రాజు
- January 21, 2018
సౌదీఅరేబియా:మనసున్న రాజు మరలా సామాన్యులను ఆదుకున్నారు..గురువారం ఘోర ప్రమాదం జరిగింది. ఒక కారు యాక్సిడెంట్కు గురయింది. ఆ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించారు.. తల్లి ఆమెతోపాటు ఆరుగురు పిల్లలు చనిపోవడంతో ఆ కుటుంబంలో భర్త మాత్రమే మిగిలాడు. అందరినీ కోల్పోయి అనాథగా మిగిలిన జెడ్డాకు చెందిన సామీ బిన్ మహ్మద్ అలీని సహాయం చేసి ఆదుకుంటామని రాజు ప్రకటించారు. ప్రకటించిన కొద్దిసేపటికే సామి బిన్ మహ్మద్ కి ఒక కారుతోపాటు ఇంటిని బహుమానంగా ఇచ్చారు. అయితే రాజు చేసిన సాయం సామి కుటుంబాన్ని బతికించలేకపోయినా కూడా అతడి బాధను తగ్గించేందుకు ఉపయోగపడుతుందని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







