సామాన్యుడికి సహాయం అందించిన సౌదీ రాజు
- January 21, 2018
సౌదీఅరేబియా:మనసున్న రాజు మరలా సామాన్యులను ఆదుకున్నారు..గురువారం ఘోర ప్రమాదం జరిగింది. ఒక కారు యాక్సిడెంట్కు గురయింది. ఆ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించారు.. తల్లి ఆమెతోపాటు ఆరుగురు పిల్లలు చనిపోవడంతో ఆ కుటుంబంలో భర్త మాత్రమే మిగిలాడు. అందరినీ కోల్పోయి అనాథగా మిగిలిన జెడ్డాకు చెందిన సామీ బిన్ మహ్మద్ అలీని సహాయం చేసి ఆదుకుంటామని రాజు ప్రకటించారు. ప్రకటించిన కొద్దిసేపటికే సామి బిన్ మహ్మద్ కి ఒక కారుతోపాటు ఇంటిని బహుమానంగా ఇచ్చారు. అయితే రాజు చేసిన సాయం సామి కుటుంబాన్ని బతికించలేకపోయినా కూడా అతడి బాధను తగ్గించేందుకు ఉపయోగపడుతుందని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









