ఫోన్ కాల్స్ స్కామ్: ఒమన్లో వలసదారుల అరెస్ట్
- January 22, 2018_1516615868.jpg)
మస్కట్: ఎలక్ట్రానిక్స్ ఫ్రాడ్ కేసులో పోలీసులు 22 మంది వలసదారుల్ని అరెస్ట్ చేశారు. వారి నుంచి 60 ఫోన్లను, అలాగే వారు వినియోగిస్తున్న 70 సిమ్ కార్డుల్నీ స్వాధీనం చేసుకున్నారు. రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించిన వివరాల ప్రకారం మస్కట్లోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, అలాగే క్రైమ్ ప్రివెన్షన్ డిపార్ట్మెంట్ ఆసియాకి చెందిన 22 మంది వలసదారుల్ని అరెస్ట్ చేసినట్లు తెలిసింది. టెలిఫోన్ ద్వారా వీరు ఎలక్ట్రానిక్ ఫ్రాడ్కి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ ద్వారా జరిగే ఫ్రాడ్స్కి సిటిజన్స్ దూరంగా ఉండాలనీ, ఎవరికైనా అనుమానం వస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు