ఫోన్ కాల్స్ స్కామ్: ఒమన్లో వలసదారుల అరెస్ట్
- January 22, 2018
మస్కట్: ఎలక్ట్రానిక్స్ ఫ్రాడ్ కేసులో పోలీసులు 22 మంది వలసదారుల్ని అరెస్ట్ చేశారు. వారి నుంచి 60 ఫోన్లను, అలాగే వారు వినియోగిస్తున్న 70 సిమ్ కార్డుల్నీ స్వాధీనం చేసుకున్నారు. రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించిన వివరాల ప్రకారం మస్కట్లోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, అలాగే క్రైమ్ ప్రివెన్షన్ డిపార్ట్మెంట్ ఆసియాకి చెందిన 22 మంది వలసదారుల్ని అరెస్ట్ చేసినట్లు తెలిసింది. టెలిఫోన్ ద్వారా వీరు ఎలక్ట్రానిక్ ఫ్రాడ్కి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ ద్వారా జరిగే ఫ్రాడ్స్కి సిటిజన్స్ దూరంగా ఉండాలనీ, ఎవరికైనా అనుమానం వస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







