ఫోన్ కాల్స్ స్కామ్: ఒమన్లో వలసదారుల అరెస్ట్
- January 22, 2018
మస్కట్: ఎలక్ట్రానిక్స్ ఫ్రాడ్ కేసులో పోలీసులు 22 మంది వలసదారుల్ని అరెస్ట్ చేశారు. వారి నుంచి 60 ఫోన్లను, అలాగే వారు వినియోగిస్తున్న 70 సిమ్ కార్డుల్నీ స్వాధీనం చేసుకున్నారు. రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించిన వివరాల ప్రకారం మస్కట్లోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, అలాగే క్రైమ్ ప్రివెన్షన్ డిపార్ట్మెంట్ ఆసియాకి చెందిన 22 మంది వలసదారుల్ని అరెస్ట్ చేసినట్లు తెలిసింది. టెలిఫోన్ ద్వారా వీరు ఎలక్ట్రానిక్ ఫ్రాడ్కి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ ద్వారా జరిగే ఫ్రాడ్స్కి సిటిజన్స్ దూరంగా ఉండాలనీ, ఎవరికైనా అనుమానం వస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







