దావోస్లో చంద్రబాబు టీమ్ బిజీబిజీ.. పలు సంస్థలతో భేటీ
- January 22, 2018
ఏపీ సీఎం చంద్రబాబు.. దావోస్ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే జ్యూరిచ్లో పర్యటిస్తున్న చంద్రబాబు బృందం.. పయనీరింగ్ వెంచర్స్ చైర్మన్తో భేటీ అయ్యింది.. ఆ సంస్థకు చెందిన చైర్మన్ రోన్పాల్తో.. తొలి ద్వైపాక్షిక ఒప్పందంపై చర్చించారు.. ఏపీలో వ్యవసాయ రంగం అభివృద్ధికి తీసుకున్న చర్యలను చంద్రబాబు వివరించారు.. ప్రస్తుతం కుప్పం, నాందేడ్ల్లో పయనీరింగ్ సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తోంది.. ఏపీలో మరిన్ని పెట్టుబడులు పెట్టమని చంద్రబాబు కోరనున్నారు.. ఈ పర్యటనలో సీఎం వెంట.. మంత్రులు యనమల, లోకేష్, అధికారులు ఉన్నారు. దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సులో చంద్రబాబు, బృందం పాల్గొననుంది.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక