'మార్తాండ వర్మ' షురూ
- January 29, 2018
హీరో దగ్గుబాటి రానా ఓ బయోపిక్ కు సైన్ చేశాడు. 'మహారాజ మార్తాండ వర్మ'గా ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ట్రావెన్కోర్ రాజు మార్తాండ వర్మ జీవిత కథ ఆధారంగా తీయనున్న చిత్రంలో టైటిల్ పాత్రను పోషించనున్నాడు. 1729-1758 వరకూ ట్రావెన్కోర్ను పాలించిన రాజుగా రానా కన్పించనున్నారు.
ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కె.మధు మాట్లాడుతూ. తిరువనంతపురం ఆలయంలో ఇంతకుముందు నేను రానా కలిసాం. ఈచిత్రం చేయాలనే ఆలోచన ఆరోజే మొదలైంది. అందుకని ఈచిత్రాన్ని ఇక్కడే తొలుత మొదలు పెట్టాం" అని తెలిపారు.
ఇదీలావుంటే.. రానా '1945' చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని సత్య శివ తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళంలో ఈ చిత్రం విడుదల కాబోతోంది.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు